అమరావతిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని…
చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకూ పన్నెండు నెలలున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసంలో సమశీతోష్ణకాలమైన వసంత ఋతువు ఆరంభమవుతుంది. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. మన బుద్ధి కూడా వికాసం పొందుతుంది. చిత్త నక్షత్రంతో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏడాదిలో అత్యంత ఉత్సాహభరితమైన మాసం చైత్రమాసం. అందుకే ఉగాదినాడు ఆరు రుచులతో స్వాగతం పలుకుతాం. ఉగాది పండుగ తెలుగు వారందరికీ అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలుగు నూతన సంవత్సరానికి నాంది.…