Congress: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మంగళవారం (మార్చి 17) నాడు 55 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశంలో ఈ పేర్లకు ఆమోదం ముద్ర వేశారు. READ ALSO: Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు! జాబితాలో కీలక…