రాజమండ్రిలో ఇద్దరు చిన్నారులను హతమార్చింది కసాయి తల్లి పూరేటి లక్ష్మీ అనుష్క. ఆమెను అదుపులోకి తీసుకున్నారు త్రీటౌన్ పోలీసులు. తల్లిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీ అనుష్క కు పలువురితో అక్రమ సంబంధం, సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తల్లి, తమ్ముడు అనుమానిస్తున్నారని మనస్తాపం చెంది పిల్లలను హతమార్చి అనుష కూడా ఆత్మహత్య చేసుకోవాలని…