ఫ్యుయల్ సంక్షోభం వేళ అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బడ్జెట్ ధరలో, అద్భుతమైన ఫీచర్లతో పలు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ మార్చి 2026లో కొత్త అమ్మకాల రికార్డును నెలకొల్పింది. నివేదికల ప్రకారం, ఈ నెలలో మొత్తం 1.91 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు అమ్ముడయ్యాయి. అంటే, భారతదేశంలో సగటున ప్రతిరోజూ సుమారు 6,159 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్ అయ్యాయి. గత సంవత్సరంతో (మార్చి…
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో మరో ఆవిష్కరణకు రెడీ అవుతోంది. ఇటీవల, కంపెనీ 2026 టీవీఎస్ M1-S ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అప్ డేట్ చేసిన టీజర్ను విడుదల చేసింది. ఇది రాబోయే EICMA 2025 షోలో ఆవిష్కరించనున్నారు. ఈ స్కూటర్ యూరోపియన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుంది. అయితే భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Also Read:Bangladesh: భారత శత్రువులకు బంగ్లాదేశ్ ‘‘రెడ్ కార్పెట్’’.. జకీర్ నాయక్, హఫీస్ సయీద్, పాక్…
TVS iQube S, ST 2025: టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2025కి సంబంధించి తమ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు TVS iQube S, iQube ST మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో స్కూటర్ల ధరలు కూడా పెరిగాయి. ఇండియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న iQube కొన్ని నెలల్లోనే తన సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తన అప్డేటెడ్…