తిరుమలలో పరిణామాలపై మండిపడ్డారు గోవిందానంద సరస్వతీ స్వామీజీ. కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుగా వున్న గోవిందానంద సరస్వతీ స్వామీజీ టీటీడీ వ్యాపార ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు. శ్రీవారిని రోడ్డుమీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..? శ్రీవారి సేవలు వెల కట్టలేనిది. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదు. స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనేవిధంగా టీటీడీ…
ప్రపంచ పర్యావరణ సంరక్షణలో భాగంగా కరకంబాడి రోడ్డులో పదివేల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని చెట్టు నాటారు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన. అనంతరం జవహార్ రెడ్డి మాట్లాడుతూ… అంజనాద్రే హనుమంతుడి జన్మస్దలం. అన్ని వివాదాలు సర్దుకుంటాయి. టీటీడీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాము. గోవిందానంద సరస్వతి వచ్చి చూపించిన సరైనా ఆదారాలు లేవు. ఇప్పటికి అంజనాద్రే హనుమంతుని జన్మస్దలం. దీనికి కంటే బలమైన ఆధారాలు ఎవరైనా చూపిస్తే అప్పుడు పునరాలోచన చేస్తాం… అప్పటి…