తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అయితే, ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు చేసే పనులు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ చేసిన ఒక రీల్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. శ్రీవారిని దర్శనం కోసం తిరుమల వెళ్ళిన గీతు రాయల్, తన నలుగురు మగ స్నేహితులతో కలిసి ఆలయం ముందు నిలబడి ‘ఖడ్గం’ సినిమాలోని ఒక పాటకు సోషల్ మీడియా రీల్ చిత్రీకరించారు. అలానే ఘాట్ రోడ్డులో…