తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన, నిరంకుశ చర్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. తమ ఫిర్యాదులను శాంతియుతంగా లేవనెత్తినందుకు 39 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం స్పష్టమైన అణచివేత చర్య , వారి గౌరవం , రాజ్యాంగ హక్కులపై దాడి అని ఆయన అన్నారు.
Mobile Connections: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనాలను ఉపయోగించి ఇప్పటివరకు 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు కేంద్ర సమాచార శాఖ తెలిపింది. దీని కింద నకిలీ పత్రాలు ఉపయోగించిన మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయి. దీనితో పాటు 45 లక్షలకు పైగా ఫేక్ కాల్స్ కూడా బ్లాక్ అయినట్లు సమాచారం. ఈ చర్య మోసం, సైబర్ నేరాలను అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే దేశ ప్రజల భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ విషయంలో మరింత…