తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న ‘టీఎస్ ఈఏపీసెట్-2024 ఫిబ్రవరి 21 న బుధవారం విడుదల చేసింది.. ఈ పరీక్షలకు అర్హత కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నో
తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఏడాది జరగబోయే పరీక్షల నోటిఫికేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ 21 ఫిబ్రవరి 2024 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ (TS EAPCET) పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్గా పిలిచేవారు. ఇటీవల టీఎస్ ఎప్సెట్గా మారుస్తూ ప్రభు