కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న కల క్షణాల్లో విషాదంగా మారింది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధూవరులతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం అతివేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోరిక్షాను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో ట్రక్కు అకస్మాత్తుగా అదుపుతప్పి నేరుగా ఆటోరిక్షాను ఢీకొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. Also Read:Telangana Inter Results…