సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్ను అక్టోబర్ 18న…
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘త్రిముఖ’, దసరా పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. యూనిట్ వెల్లడించిన ప్రకారం సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సినిమా 2025 డిసెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. Also Read :Hebba Patel : హెబ్బా పటేల్ ఏంటి ఇలా తయారైయింది! ఈ చిత్రంలో సన్నీ…
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ (Trimukha) యొక్క ప్రధాన చిత్రీకరణ (ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ) విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ తుది దశలోకి అడుగుపెట్టింది. నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్పై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సృజనాత్మక అంచనాలను మించి సినిమా వచ్చిందని తెలిపారు. నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మాట్లాడుతూ, “దర్శకుడు రజేశ్ నాయుడు…