Peddapalli : పెద్దపల్లి జిల్లా కూనారం వద్ద రైలు ప్రయాణికులకు అప్రమత్తత అవసరమైంది. ఓ భారీ సాంకేతిక లోపం రైల్వే వ్యవస్థలో అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళితే, కూనారం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB)కు చెందిన ఇనుప క్లస్టర్ ఒక్కసారిగా విరిగిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన వల్ల కాజీపేట్-బలర్షా రూట్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్పై గడ్డర్లను…
అది ఉదయం 9 గంటలు.. అదే సమయంలో సిటీకి వచ్చే వాళ్లతో రైలు కేక్కిరిసిపోయాయి.. బాంబే బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకునే రైలలో ప్యాసింజర్లు ఎక్కువగా ఉన్నారు.. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్న ఒక ట్రైన్ లో కూర్చున్న ప్రయాణికులకు పట్టాల పైన ఒక షాకింగ్ కనబడింది.. రైలు పట్టాలపై ఏకంగా ఒక కారు అత్యంత వేగంగా వెళుతూ కనపడింది.. దీంతో ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ..ఆ తర్వాత పోలీసులు…
బీహార్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.