Montha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం రెండో రోజు సైతం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేశారు.మొత్తం 122 రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. 14 రైళ్లు దారి మళ్లించారు. 28 రైళ్లు రీ-షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాక్పై భారీగా…
Indian Railways : తెలుగు రాష్ట్రాలలో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పాపట్పల్లి-డోర్నకల్ బైపాస్ మధ్య 3వ రైలు లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దృష్టిలో ఉంచుకొని ఐదు రోజులపాటు 10 రైళ్లు పూర్తి సర్వీసు రద్దు చేయబడ్డాయి. ఈ రద్దు రైల్వే ప్రయాణికుల కోసం…