టూరిజం ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ అనే వ్యక్తిని సుత్తితో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులు. అనంతరం చేతులు, కాళ్లు కట్టి గోనె సంచెలో కుక్కి అట్టపెట్టెలో ఫ్యాకింగ్ చేసి కారులో తరలించి భారకపేట అడవుల్లో పడేశారన్నారు. మృతుడు LB నగర్కు చెందిన చంద్రశేఖర్గా పోలీసులు గుర్తించారు. ఏపీ టూరిజం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా చంద్రశేఖర్ పని చేస్తున్నారు. చంద్రశేఖర్ వద్ద…