ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి సరికొత్త మోడల్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది.. మొన్నటివరకు ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ ను ప్రకటించి కంపెనీ తాజాగా బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రారంభించింది.. ఈ సేల్ లో భాగంగా ఆయషన్, బ్యూటీ ప్రొడక్ట్స్పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నారు.. నవంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్లో ఉన్న ఆఫర్స్పై ఓ లుక్కేయండి.. ఈ సేల్ లో భాగంగా హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్, ప్రొజెక్టర్స్తో పాటు బ్యూటీ…