Kakinada Road Accident: కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది.. సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట పద్మవతి మరియు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు విశాఖపట్నం నుండి కాకినాడకు వెళ్తుండగా.. డ్రైవర్ గూగుల్ మ్యాప్లో సూచించిన షార్ట్కట్ రూట్ను అనుసరించగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.. Read Also: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల…
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో దాదాపు 20 మంది స్పాట్ లోనే మృతి చెందారు.