తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వీక్షకులకు డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి రకరకాలుగాప్రయత్నిస్తోంది. వేరే భాషల్లోని వెబ్ సీరిస్ ను తెలుగులో రీమేక్ చేయడంతో పాటు, పాపులర్ డైరెక్టర్స్ తోనూ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తోంది. అలా రూపుదిద్దుకుందే ‘త్రీ రోజెస్’. మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సీరిస్ ను ఎస్.కె.ఎన్. నిర్మించాడు. మ్యాగీ డైరెక్ట్ చేశాడు. పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘త్రీ రోజెస్’ వెబ్…