Theppa Samudram: టాలీవుడ్ చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా తెరకెక్కిన గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘తెప్ప సముద్రం’ ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 3 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్…