హిమాచల్ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం హిమాచల్ప్రదేశ్ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి. ఆకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక పంగ్లుయెడ్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన నలుగురి మృతదేహాలు దాదాపు 150 కి.మీ. దూరంలో…
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. దీని ప్రకారం మేడ్చల్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, టీజీఎన్ఏబీ ఎస్పీగా పి.సాయి చైతన్య, ట్రాఫిక్ హైదరాబాద్ డీసీపీగా రాహుల్ హెగ్డే, రైల్వే ఎస్పీగా జి.చందన దీప్తి సికింద్రాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్ జగిత్యాల ఎస్పీగా అశోక్కుమార్ సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్…