టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కథానాయికలు వస్తుంటారు, కానీ కొందరు మాత్రమే మొదటి సినిమాతోనే తమదైన ముద్ర వేస్తారు. అలాంటి వారిలో కయాదు లోహార్ ఒకరు. తమిళ ‘డ్రాగన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత కీలకమైన మలుపులో ఉంది. 2026 సంవత్సరం కయాదు కెరీర్కు ఒక అగ్నిపరీక్షగా మారబోతోంది. కయాదు లోహార్ అనగానే ‘డ్రాగన్’ సినిమాలోని ఆమె నటన గుర్తొస్తుంది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత…