టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన సూటి మాటలతో, ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన X (ట్విట్టర్) అకౌంట్లో, “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ రాశారు. Also Read : KGF 3: ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా..? ప్రశాంత్ నీల్…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎంటర్టైనర్గా, డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్తో సినిమాలు తీసి ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో అనేక బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి, ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చారు. అయితే సినిమాల విషయం పక్కన పెడితే .. కొంత కాలంగా ఆయనకు నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా…
ప్రస్తుతం ఉన్న వేతనాలకు 30% పెంచాలని ఫిలిం ఫెడరేషన్ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఎవరైతే 30% వేతనాలు పెంచి ఇస్తారో, వారికి మాత్రమే షూటింగ్కి వెళ్లాలని ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ను మాత్రం ముంబయి, చెన్నై టెక్నీషియన్లతో నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకటమే గగనమైపోయిన పరిస్థితి. ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ బంద్కు…