కొత్త సంవత్సరం ప్రారంభమైంది.. ప్రీపెయిడ్ వినియోగదారులు కొందరు లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తూ ఉంటారు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే.. ఏకంగా ఏడాది పాటు మళ్లీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. బెస్ట్ వార్షిక ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.. టెలికం మార్కెట్లో దిగ్గజ సంస్థలైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా దాదాపు ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే ప్లాన్స్పై అన్లిమిటెడ్ టాక్ టైం అందుస్తున్నాయి.. ఈ దీర్ఘకాలిక ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు మరియు ఓటీటీ ఆఫర్లతో…
ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.. పాత వాటితో కొత్త సమస్యలు వస్తున్నాయంటే.. వాటిని అధిగమించడానికి కొత్త దారులను వెతుకుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్).. ఇప్పుడు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్)లపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది… డాట్ తీసుకొచ్చిన ఈ నయా రూల్ ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా సహా టెలికాం ఆపరేటర్లకు అందరికీ వర్తించనుంది.. ఇంతకీ ఎస్ఎంఎస్లపై కొత్త రూల్ అంటే.. మొత్తంగా ఎస్ఎంఎస్లు ఆపేస్తారా ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం…
అక్టోబరు 12 నాటికి 5జీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్... మేం 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం, టెలికాం ఆపరేటర్లు దీనిపైనే పని చేస్తున్నారు, ఇన్స్టాలేషన్లు జరుగుతున్నాయని వెల్లడించారు.