Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా…?
      #తెలంగాణ

      తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా…?

      తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయక తప్పదు అంటున్నాయి ఉన్నత విద్యా మండలి వర్గాలు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక 15 రోజుల గడువు ఇచ్చి ఎంసెట్ నిర్వహిస్తాము అని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ జరగాలి. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాకే డిగ్రీ తో ముడి పడి ఉన్న కామన్ ఎంట్రెన్స్ లు నిర్వహిస్తారు.…
    • ధాన్యం కొనుగోళ్లల్లో తెలంగాణ సరికొత్త రికార్డు…
      #తెలంగాణ

      ధాన్యం కొనుగోళ్లల్లో తెలంగాణ సరికొత్త రికార్డు…

      ధాన్యం కొనుగోళ్లల్లో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది యాసంగి రికార్డును దాటాయి ధాన్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా… ఈఏడాది 10 లక్షల మంది రైతుల నుండి 12,247 కోట్ల విలువచేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. కానీ గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు…
    • కేంద్రంపై కేటీఆర్ ఫైర్‌.. వ్యాక్సిన్‌లో రాష్ట్రాల‌కు అన్యాయం
      #తెలంగాణ

      కేంద్రంపై కేటీఆర్ ఫైర్‌.. వ్యాక్సిన్‌లో రాష్ట్రాల‌కు అన్యాయం

      క‌రోనా వ్యాక్సిన్ల విష‌యంలో మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుంద‌ని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిప‌డ్డ ఆయ‌న‌.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ స‌ప్లై కూడా లేద‌న్నారు. ఇక‌, క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లోనూ కేంద్రానికి ముందు చూపు…
    • ఎన్టీఆర్ కు ఘన నివాళులు
      #Political

      ఎన్టీఆర్ కు ఘన నివాళులు

    • ఎన్టీవీ ఎఫెక్ట్ : ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణ సీరియస్..
      #తెలంగాణ

      ఎన్టీవీ ఎఫెక్ట్ : ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణ సీరియస్..

      ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణ వైద్య శాఖ సీరియస్ అయింది. ఎన్టీవీలో వరుస కథనాలతో ఆస్పత్రులపై యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 64 ఆస్పత్రులపై 88 నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు, వైద్యశాఖ అనుసంధానంగా ఉండి.. ఎక్కువ బిల్స్ వేస్తే తగ్గిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 4 కోట్లు…
    • లాక్ డౌన్ లో ఆగని లోన్ యాప్స్ ఆగడాలు..7 మంది సూసైడ్!
      #తెలంగాణ

      లాక్ డౌన్ లో ఆగని లోన్ యాప్స్ ఆగడాలు..7 మంది సూసైడ్!

      లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో…
    • మెద‌క్ జిల్లాలో రైతుల ఆంధోళ‌న‌…భారీగా ట్రాఫిక్ జామ్‌
      #Top Story

      మెద‌క్ జిల్లాలో రైతుల ఆంధోళ‌న‌…భారీగా ట్రాఫిక్ జామ్‌

      తెలంగాణ‌లో ఒక‌వైపు లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు రైతులు ఆంధోళ‌న‌లు చేస్తున్నారు.  తెలంగాణ‌లోని తుఫ్రాన్ మండ‌లంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీద‌కు వ‌చ్చి ఆంధోళ‌న‌లు చేస్తున్నారు.  ధాన్యం కొనుగోలు చేయ‌డంలేద‌ని రైతులు నిర‌స‌న‌లు చేస్తున్నారు.  పంట‌ను రోడ్ల‌పై పోసి త‌గ‌ల‌బెట్టారు.  దీంతో గ‌జ్వేల్‌-తుఫ్రాన్ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  లాక్ స‌డ‌లింపుల స‌మ‌యంలో ట్రాఫిక్ జామ్ కావ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.  ప్ర‌భుత్వం వీలైనంత త్వ‌ర‌గా ధాన్యం కొనుగోలు చేయాల‌ని లేదంటే ఆంధోళ‌న‌లు ఉదృతం చేస్తామ‌ని…
    • జులై 15 త‌రువాత తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు…
      #Top Story

      జులై 15 త‌రువాత తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు…

      తెలంగాణ‌లో క‌రోనా కార‌ణంగా అన్నిరకాల ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.  ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది.  ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణ విష‌యంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ త‌న అభిప్రాయం తెలిపింది.  జులై మ‌ధ్య‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఆగ‌స్టు చివ‌రి నాటికి ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది.  గ‌తంలోనే ప్ర‌శ్నాప‌త్రాల ముద్ర‌ణ పూర్త‌య్యాయని, మార్చ‌డం కుద‌ర‌ద‌ని తెలిపింది.  ప‌రీక్ష‌ల స‌మ‌యాన్ని మూడు గంట‌ల నుంచి గంట‌న్న‌రు కుదిస్తామ‌ని,  రాయాల్సిన ప్ర‌శ్న‌లను…
    • ఎన్టీఆర్ జీవితంపై పుస్తకం రాస్తా : బాలకృష్ణ
      #Top Story

      ఎన్టీఆర్ జీవితంపై పుస్తకం రాస్తా : బాలకృష్ణ

      కోట్లాది తెలుగు వారి ఆరాధ్య దైవం , యావత్ ప్రపంచంలోనే మన తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక ఐకాన్ సీనియర్ ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేశారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి. అయితే ఎన్‌టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లువురు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హీరో నందమూరి బాల‌కృష్ణ‌. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ఎప్పుడూ మ‌న‌తోనే ఉంటారని..తెలుగు ప్రజలకు…
    • పింఛన్ దారులకు సిఎం కెసిఆర్ శుభవార్త
      #తెలంగాణ

      పింఛన్ దారులకు సిఎం కెసిఆర్ శుభవార్త

      వృద్ద కళాకారులకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్‌ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల వారీ పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతూ జీవో జారీ చేసింది. జూన్‌- 2021 నుంచి దీన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. వృద్ధ కళాకారులకు పింఛన్‌ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో…
    ←1…1,4661,4671,4681,4691,470…1,494→

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions