Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • కేసీఆర్ గుడ్‌న్యూస్‌.. రేష‌న్‌కార్డుపై ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల ఉచిత బియ్యం
      #Top Story

      కేసీఆర్ గుడ్‌న్యూస్‌.. రేష‌న్‌కార్డుపై ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల ఉచిత బియ్యం

      క‌రోనా సెకండ్ వేవ్ సంక్షోభం స‌మ‌యంలో పేద‌ల‌ను అండ‌గా నిలిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. స‌డ‌లింపులు ఉన్న రంగాలు త‌ప్పితే.. లాక్‌డౌన్‌తో అంతా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతుండ‌డంతో.. పేద‌ల‌కు తిన‌డానికి తిండిలేక‌.. దాత‌ల కోసం ఎదురుచూసే ప‌రిస్థితి ఉంది.. అయితే.. పేద‌ల క‌డుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. జూన్ నెల‌లో ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అంద‌జేయ‌నున్నారు.. దీంతో.. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300…
    • వారిని ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది : జీవన్ రెడ్డి
      #తెలంగాణ

      వారిని ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది : జీవన్ రెడ్డి

      రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అసత్యాలు చెపుతున్నారు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కింటా దాన్యం కి 5 కిలల దాన్యం దోపిడీ చేస్తున్నారు. ప్రతి కింటా పై రైతులు 100 రూపాయలు నష్టపోతున్నారు అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బందు 5 వేలలో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారు. ప్రభుత్వం మిల్లర్ల ఆలోచనలకు అణుగుణంగా పని చేస్తుంది. ఎలెక్ట్రానిక్ వేవ్ బ్రీజ్ రసీదు పై దాన్యం కొనుగోలు…
    • కేబినెట్ మీటింగ్: మరో 7 మెడిక‌ల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
      #తెలంగాణ

      కేబినెట్ మీటింగ్: మరో 7 మెడిక‌ల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

      తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్‌ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌, సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, కొత్త‌గూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ‌కు కేవలం నాలుగు మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్…
    • తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,827 కి చేరింది. ఇందులో 5,37,522 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,042 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 16 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
    • రేపు ఢిల్లీకి బండి సంజయ్…
      #కరీంనగర్

      రేపు ఢిల్లీకి బండి సంజయ్…

      రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లారు. ఈటల రాజేందర్ అంశం పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ చుగ్ తో ఇప్పటికే బండి మాట్లాడారు. ఇక రేపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఢిల్లీ పెద్దలను ఈటల కలవనున్నారు. ఈటల రాజేందర్…
    • రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
      #తెలంగాణ

      రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

      తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్షత‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభ‌మైన మంత్రివ‌ర్గ స‌మావేశం రాత్రి 7 గంట‌ల దాకా కొన‌సాగింది. ఐదు గంట‌ల పాటు కొన‌సాగిన స‌మావేశంలో ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. లాక్‌డౌన్‌ను మ‌రో ప‌ది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు స‌డ‌లింపు ఇచ్చింది. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల…
    • తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు… ఎన్నిరోజులంటే…
      #Top Story

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ పొడిగింపు… ఎన్నిరోజులంటే…

      తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను పోడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  ఈరోజు మధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌రుగుతున్న‌ది.  ఈ భేటీలో లాక్‌డౌన్ పొడిగింపుపై చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  లాక్‌డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు క‌ల్పించ‌గా, రేప‌టి నుంచి ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల…
    • కాసేప‌ట్లో కేబినెట్ స‌మావేశం…లాక్‌డౌన్‌తో పాటు వీటిపై కూడా…
      #Top Story

      కాసేప‌ట్లో కేబినెట్ స‌మావేశం…లాక్‌డౌన్‌తో పాటు వీటిపై కూడా…

      తెలంగాణ‌లో ఈనెల 12 నుంచి లాక్‌డౌన్ అమ‌లు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ రోజుతో లాక్ డౌన్ ముగియ‌నుండ‌టంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేశారు.  కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ కేబినెట్ స‌మావేశం ప్రారంభం అయింది.  ఈ స‌మావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లాక్‌డౌన్‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేసిన సంగ‌తి తెలిసిందే.  లాక్‌డౌన్ పొడిగింపుతో పాటుగా ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో…
    • తెలంగాణలో లాక్ డౌన్ : తెలుగులో ట్వీట్ చేసిన ఒవైసీ
      #Top Story

      తెలంగాణలో లాక్ డౌన్ : తెలుగులో ట్వీట్ చేసిన ఒవైసీ

      ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు.…
    • మంత్రుల పేరుతో మోసాలు :  ప్లాట్  అంటూ ఓ యువతిని
      #ఆంధ్రప్రదేశ్

      మంత్రుల పేరుతో మోసాలు : ప్లాట్ అంటూ ఓ యువతిని

      మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడు విశాఖపట్నంకు చెందిన రాంగోపాల్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ రాంగోపాల్…ఓ యువతిని ప్లాట్ల పేరుతో మోసం చేసి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ మంత్రి పీఎం అంటూ పలువురు దగ్గర కూడా డబ్బులు వసూలు…
    ←1…1,4661,4671,4681,4691,470…1,496→

తాజావార్తలు

  • PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ

  • CM Revanth Reddy : పిల్లల ఆరోగ్యంపై బిగ్ ఫోకస్.. సీఎం కొత్త నిర్ణయం!

  • Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!

  • Iran War: ఇరాన్ యుద్ధం బహ్రైయిన్ చావుకొచ్చింది.. పాలనమార్పు దిశగా చిన్న దేశం.!

  • RCB Vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions