తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా..కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అభివృద్ధిని వైపే మా అడుగు అంటూ నిరంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. బాలానగర్ మండలం హెమాజిపుర్ గ్రామానికి చెందిన 100 మంది…