ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలు, నీళ్లు కలిసిపోయినట్లుగా 2024 అమెరికా ఎన్నికల సమయంలో కలిసి తిరిగారు. ఇక అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ ట్రంప్ పక్కనే కనిపిస్తూ ఉండేవారు
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై ఆయన ఉద్ఘాటించారు. అలాగే వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు. మోడీ 3 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్లో ఈ భేటీ జరిగింది. సమాచారం ప్రకారం.. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పనిచేస్తున్న…