నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 265 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 80 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, 54 పరుగులు చేసిన తోహిద్ హృదయ్.. టీమిండియా టార్గెట్ 256 పరుగులు.. మూడు వికెట్లు తీసిన శార్థుల్, షమీ రెండు వికెట్లు.. తలో వికెట్ తీసుకున్న జడేజా, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్ దేవ్ (3783 రన్స్, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా.. భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.
టీమిండియా ఫీల్డర్లకు విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తు కనిపించాడు. అయితే.. గ్రౌండ్ లోకి నార్మల్ గా వెళ్లకుండా.. వెరైటీగా పరుగులు పెడుతూ కోహ్లీ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో రేపు (శుక్రవారం) జరగాల్సిన చివరి సూపర్-4 మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. బంగ్లాతో మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అయ్యర్ చురుగ్గా కనిపించాడు
Aakash Chopra Heap Praise on Kuldeep Yadav: ఆసియా కప్ 2023లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి 9 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్తాన్పై బౌలింగ్ చేసే అవకాశం రాకపోగా.. నేపాల్పై వికెట్లేమీ పడగొట్టలేదు. సూపర్-4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్.. శ్రీలంకపై 4 వికెట్స్ తీశాడు. సూపర్-4లో భారత్ ఆడిన రెండు మ్యాచ్ విజయాలలో కుల్దీప్ కీలక పాత్ర…
Six Players Will Play ODI World Cup for the First Time: సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో తలపడే భారత జట్టును మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే, అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది. ఎంఎస్ ధోనీ నాయత్వంలో 2011 అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈసారి…
Ind vs Pak Tickets Sale: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనుంది. చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది.
Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భారత్, నేపాల్ మధ్య ఐదో మ్యాచ్ పల్లెకల్లో జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. భారత్-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా జరగలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేసింది.
World Cup Team: వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 2వ తేదీ అర్థరాత్రి ఆ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.