Off The Record: జగ్గంపేట మాజీ శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎక్స్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు…. 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించి బాగానే అధికారం చెలాయించారు. కానీ… గత ఎన్నికల్లో చంటిబాబుకు ఛాన్స్ ఇవ్వలేదు ఫ్యాన్ పార్టీ అధిష్టానం. ఇక వరుపుల పోటీ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. దాంతో ఎన్నికల తర్వాత ప్రత్తిపాడు పార్టీ బాధ్యతల్ని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరికి అప్పగించారు. చంటిబాబు అయితే… ఎలక్షన్ టైం నుంచే…