Home
T20i Cricket
T20i Cricket News
-
Vaibhav Sooryavanshi: అమ్మా… నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
టీమ్ ఇండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్, తన వినూత్న మైదాన సంబరాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించాడు. వైభవ్ తన అర్ధశతకం పూర్తయిన తర్వాత చేతి వేళ్లతో ‘A’ గుర్తును, ఆ తర్వాత ‘థంబ్స్ అప్’ సింబల్ను చూపించాడు. ఐపీఎల్లో కూడా ఈ ‘A’ జెస్టర్తో కనిపించిన వైభవ్, దీని వెనుక ఉన్న… -
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
India vs Zimbabwe: జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్కు భారత్ సిద్ధమవుతున్న వేళ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తీవ్రమైన పరీక్ష ఎదురవుతోంది. నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన 7 మ్యాచ్ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. కనీసం టాస్లు గెలిచినా, విజయాలు మాత్రం లభించలేదు. ఐర్లాండ్పై 0-2తో, ఇంగ్లండ్పై 0-4తో సిరీస్లను కోల్పోయిన టీమ్ ఇండియాకు, ఐర్లాండ్ కంటే బలంగా ఉన్న జింబాబ్వేను ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో… -
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలో ఉన్నా, స్టాండ్స్లో కూర్చున్నా అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ధోని తన 45వ పుట్టినరోజును నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ను వీక్షించేందుకు ఆయన స్టేడియానికి విచ్చేశారు. ధోని స్టేడియంలో ప్రత్యక్షం కాగానే అభిమానుల కేరింతలతో నాటింగ్హామ్ హోరెత్తిపోయింది. పెద్ద స్క్రీన్పై ఆయనను చూపించినప్పుడు స్టేడియం… -
Gambhir: ఓటమికి ప్రధాన కారణం ఇదే.. ‘నమ్మకం పెట్టుకుంటే ముంచేశారు’.. గంభీర్ షాకింగ్ కామెంట్స్..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ పర్యటనలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి మ్యాచ్ పరిస్థితులను, పిచ్ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. పరుగుల పరంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం.… -
IND Vs ENG: రెండో టీ20 ఓడిపోవడానికి కారణం ఇదే.. నిజం నిర్భయంగా చెప్పిన ఇషాన్ కిషన్..
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టు ప్రదర్శనపై నిజాయితీగా స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవర్ప్లేలో భారత్ 65/2 స్కోరుతో బలంగానే కనిపించినప్పటికీ.. 7 నుండి 10 ఓవర్ల మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. అలాగే 14-17 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులే వచ్చాయి. ఇంకొన్ని పరుగులు రాబట్టాల్సింది కానీ పిచ్ పరిస్థితుల కారణంగా కుదర్లేదు… -
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
2026 టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న తర్వాత భారత టీ20 ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. మొదటి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ, కోలుకుని 182/9 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ను 148 పరుగులకే ఆలౌట్ చేసి, భారత్పై తమ తొలి టీ20 విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తరఫున అభిషేక్ శర్మ (49 పరుగులు), హర్షిత్ రాణా (3/24) మాత్రమే…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!