2026 T20 క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మ్యాచ్ జరిగే గ్రౌండ్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దాయాదులతో మ్యాచ్ అంటే ఉత్కంఠభరితమే కదా. ఈ నేపథ్యంలో ఫ్లైట్ టికెట్స్, హోటల్ రెంటల్స్ కు రెక్కలొచ్చాయి. మీరు మ్యాచ్కు హాజరు కావాలనుకుంటే, విమాన…