నైజాం మార్కెట్పై ఆధిపత్యం కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటీకే మైత్రి, దిల్ రాజు తమ హవా కొనసాగిస్తుండగా ఇటీవల అన్నపూర్ణ సంస్థ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో నిర్మాత నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తీశారు. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని ఇప్పుడు నైజాం మార్కెట్పై దృష్టి సారించారు. ఇప్పటికే ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాల్లో సొంత డిస్ట్రిబ్యూషన్…