సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఏటీఎంలో షార్ట్సర్క్యూట్తో ఎనిమిది లక్షల నగదు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు ఏటీఎంను దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చోరీ సమయంలో ఏటీఎంలో నగదు బాక్స్ తెరవకపోవడంతో దొంగలు డబ్బుపై ఆశలు వదులుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. Also Read: Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్.. అల్లా ఆ దొంగలు వెళ్లిన కొద్దిసేపటికే ఏటీఎం షార్ట్ సర్క్యూట్ కావడంతో.. అందులోని నగదు మొత్తం…
అమెరికాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి చెందాడు. దీంతో సూర్యాపేట పట్టణంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఒహయో స్టేట్ ప్రాంతంలో జాబ్ చేస్తున్న సూర్యాపేట వాసి చిరుసాయి ఉద్యోగం అయిపోగానే కారులో రూమ్కు వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చిరుసాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో చిరుసాయితో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు. Read Also: న్యూ ట్రెండ్… సైకిల్పై పెళ్లి మండపానికి వెళ్లిన హైదరాబాదీ వరుడు అయితే ఈ…