యావత్ ప్రపంచాలని కొవిడ్ మహమ్మారి గడగడలాడించిన సంగతి తెలిసిందే. కరోనా నాటి రోజులు గుర్తొస్తేనే గుండెల్లో వణుకుపుడుతుంది. కఠినమైన లాక్డౌన్లు, భౌతిక దూరాలు, వ్యాక్సిన్లతో కరోనా నుంచి ప్రపంచం బయటపడగలిగింది. ఆ సమయంలో జైళ్లు కూడా నిండిపోయాయి,
ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న పోలీసు ఎన్కౌంటర్ల కారణంగా ప్రాణ భయంతో, మోటార్ సైకిల్ దొంగల ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని మన్సూర్పూర్ పోలీస్ స్టేషన్లో చేతిలో ప్లకార్డు పట్టుకుని లొంగిపోయాడు.
వరవరరావు పిటిషన్ పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 18 వరకు సరెండర్ కానవసరం లేదు అని బాంబే హైకోర్టు తెలిపింది. తన ఆరోగ్య పరిస్థితి దృశ్యా హైదరాబాద్ కు తరలించే అంశం పై సేపరెట్ పిటిషన్ దాఖలు చేయాలనీ బాంబే హైకోర్టు సూచించింది. మరోవైపు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బానే ఉందని ఎన్ఐఏ కౌంటర్ ఇచ్చింది .వరవరరావును హైదరాబాద్ తరలింపునకు అనుమతి ఇవ్వదని బాంబే హైకోర్టు లో ఎన్ఐఎ కౌంటర్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో…