దేశ రాజధానిలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై లోక్సభ సచివాలయం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన వివాదాస్పద వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు గాను తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు సభాహక్కుల ఉల్లంఘన (Breach of Privilege) నోటీసులు జారీ అయ్యాయి. Loot Deal: సరికొత్త ‘ఓపెన్ ఇయర్’…
Kangana ranaut: బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ స్థానం నుంచి పోటీలో నిలబడుతున్న కంగనాపై సోషల్ మీడియా వేదికగా శ్రీనతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.