భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్లో ‘క్రిష్ 4’ ఒకటి. ఈ సినిమాతో హృతిక్ రోషన్ దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘హోల్డ్’లో పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం హృతిక్ రోషన్ మరియు నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య తలెత్తిన బడ్జెట్ విభేదాలే అని బాలీవుడ్ వర్గాల సమాచారం. Also Read : Bhooth Bangla…