Sukesh Chandrasekhar: ఢిల్లీలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన ఒక ‘ప్రేమ లేఖ’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ప్రేమఖైదీ తన లవ్ లెటర్లో ఏం రాశాడో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Maha Shivaratri 2026:…