తినే ఆహారంలో ఉప్పు ఉంటేనే రుచిగా ఉంటుంది. అయితే కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు.. మరికొందరు మితంగా తింటారు. ఉప్పు ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఉప్పు తింటే కడుపులో మంట అదుపులో ఉంటుంది. శరీరంలో సోడియం, క్లోరైడ్ సమతుల్యతను కాపాడుకోవడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది.