తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి (SRIVANI) ట్రస్ట్ ద్వారా జారీ చేసే విరాళం ఆధారిత దర్శన టిక్కెట్ల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ బుకింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టింది. గతంలో ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను, ముఖ్యంగా పేమెంట్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. దీనివల్ల…
TTD Srivani Tickets: తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.