శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యనించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.
Sri Sathya Sai District: పెళ్లి అనేది జీవితం లో ఓ భాగం అంటారు. కానీ జీవితంలో భాగమైన వివాహం రెండు జీవితాలకు సంబంధించింది. నచ్చని డ్రెస్ వేసుకోవడానికి మనం ఇష్టపడం. అలాంటిది ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి అంటే చాల కష్టంగా ఉంటుంది. అయితే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలి అనుకోవంలో తప్పులేదు. కానీ ఇష్టం లేని పెళ్లి చెయ్యాలి అనుకుంటేనే జీవితాలు నాశనం అవుతాయి. కొన్ని సార్లు ప్రాణాలే పోతాయి. ఇప్పుడు ఈ మాట…