కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలకు కరోనా సోకగా, కొంతమంది ఆసుపత్రుల్లో ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కో డైరెక్టర్ రాజా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ కో డైరెక్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కూడా మరణించడం కలచి వేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు…
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉప రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీకారం’ ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటిటి సన్నెక్స్ట్ లో ప్రసారం…