రాజా రఘువంశీని హనీమూన్ పేరిట మేఘాలయకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా చంపిన సోనమ్ రఘువంశీ తీరు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనమ్ ను కఠినంగా శిక్షించాలని మహిళాలోకం ముక్తకంఠంతో నినదించింది. ఇంకా ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సోనమ్ రఘువంశీకి పిండదానం చేశారు మహిళలు. వారణాసిలో పిండదానం చేసి ఆమె ఫోటోను దహనం చేశారు. సోనమ్ను సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆమె భర్త రాజా రఘువంశీ ఆత్మకు శాంతి చేకూరాలని…
Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చింది.