తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు అయ్యింది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, స్థానికులు అడ్డుకున్నారు.
Rohit Sharma reveals why he eating Soil: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. దాంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన అనంతరం పిచ్పై ఉన్న మట్టిని రోహిత్ తిన్నాడు. అందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట…
వంటల్లో మసాలాలు పడితే ఆ చుచి వేరుగా ఉంటుంది. ఇండియాలో మసాలాలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒక్క ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో మసాలాలు వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే, ఇరాన్లోని హర్మూజ్ ఐలాండ్లో ప్రజలు మట్టిని మసాలాలుగా వినియోగిస్తుంటారు. ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. అక్కడి అనేక రకాల పర్వతాలు ఉన్నాయి. ఒక్కో పర్వతం ఒక్కో రంగుతో ఉంటుంది. అంతేకాదు, ఆ పర్వతాల నుంచి వచ్చే మట్టి ఒక్కో రుచిని కలిగి ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు…