భారతదేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఒక్కో ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూన్నారు.. అమ్మవారిపై తమకున్న భక్తిని ప్రత్యేక అలంకరణ లో చూపిస్తున్నారు భక్తులు.. మొన్న ఏమో గాజులతో అలంకరణను చూసాము.. నిన్న పానీపూరితో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కాంతార..…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.. ఇక గుజరాత్ లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల పండుగ, దాండియా రాత్రులు మరియు విందులతో గుర్తించబడుతుంది. ఇప్పుడు, రాజ్కోట్ నుండి ఒక వీడియో ఉద్భవించింది, ఇది ఒక సమూహం స్త్రీలు కత్తులు పట్టుకుని మోటార్సైకిళ్లు మరియు కార్లను నడుపుతూ విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది.. ఒకానొక సమయంలో, ఈ స్త్రీలలో కొందరు స్కూటర్లపై నిలబడి ఇతరులు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. తెలుగులో చేసిన ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కమర్శియల్ యాడ్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. అదేవిధంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యేవో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చేసిన పోస్ట్…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమొగిపోతుంది.. 2021 సంవత్సరంకు గాను ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డును అందుకున్నారు.. ఢిల్లీలో అవార్డును అందుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన అల్లు అర్జున్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.. పుష్ప రాజ్ అంటే పుష్పాలు ఉండాల్సిందే అంటూ పూల వర్షం…
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మధ్య భారత్ – పాక్ మ్యాచ్ ను చూడటానికి స్టేడియంకు వెళ్లింది.. అక్కడే తన విలువైన ఐఫోన్ ను పోగొట్టుకుంది.. గత కొన్ని రోజులుగా తన ఫోన్ కోసం తెగ వెతుకుతుంది.. అంతేకాదు ఇటీల తన ఫోన్ ను తిరిగి ఇచ్చేసిన వారికి అదిరిపోయే గిఫ్ట్ ను కూడా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఓ వ్యక్తి అమ్మడుకు ఈ మెయిల్ చేశాడు.. ‘నీ…
టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.. స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.. వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.. చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించారు.. అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు.. అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్…
సోషల్ మీడియా పుణ్యమా అంటూ రోజు రోజుకు వింతలను చూస్తున్నారు జనాలు.. ఇక సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలని యువత పెద్ద సాహసాలనే చేస్తున్నారు.. తాజాగా ఓ యువతి చేసిన స్టంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఆ స్టంట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. సాదారణంగా స్కిప్పింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.. శరీరం మొత్తం కదులుతుంది.. దాంతో శరీరంలోని క్యాలరీలు కరిగి ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సలహా ఇస్తున్నారు.. ఎలాంటి వారైనా సులువుగా…
అమ్మాయిలు ఈ మధ్య చాలా స్పీడుగా ఉన్నారు.. చుట్టూ జనాలు ఉన్నారు అనే సంగతి కూడా మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి ఘటనే ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలో రిక్షావోడితో ఓ మహిళ చేసిన పనికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ రిక్షాలోకి రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఎక్కింది. కాస్త ముందుకు…
బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు.. ఇక ఫ్యాషన్ ఐకాన్ కూడా బాగుంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెసులు వెయ్యడంతో పాటు లగ్జరీ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీ కారును…