దేశ వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఇండియన్ పోలీస్ ఫౌండే షన్.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021 విడుదల చేసింది. స్మార్ట్ పోలీ సింగ్ పై నివేదిక ఇచ్చింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించింది. 2014 డీజీపీల సమ్మేళనంలో స్మార్ట్ పోలిసింగ్ పద్ధతులను పాటించా లని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పిలుపునకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్…