సోమవారం శివుడికి ఇష్టమైన రోజు.. ఆ రోజు భక్తి శ్రద్దలతో ఆయనను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.. సోమవారం కొన్ని రకాల పనులు చెయ్యడం వల్ల అన్నిరకాల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు సోమవారం పటించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీ కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు మహాశివుడిని పూజించి 108 సార్లు ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని పటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, సంతోషం ఎప్పుడూ…
శ్రావణమాసం లో అమ్మవార్లతో పాటు అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు.. ఇక శివుడిని కూడా పూజిస్తారు.. ఈ మాసం శివుని పూజచేయడానికి ,మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసంగా చెబుతారు. సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.. సోమవారం పఠించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కుటుంబంలో సుఖసంతోషాలు ,ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం నాడు శివుడిని పూజించి 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. మంత్రం – ‘ఓం నమః శివాయ’.…