గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య నడుస్తున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుపై వస్తున్న వార్తల నేపథ్యంలో పంజాగుట్ట సీఐ రామకృష్ణ స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ వివాదానికి మూలమని భావిస్తున్న ఫైనాన్స్ స్కామ్ గురించి సీఐ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు మాకు ఫైనాన్స్ స్కామ్కు సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదు. అంతేకాకుండా, బాధితులుగా చెప్పుకుంటున్న వారు ఎవరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్…