హోళీ పండగ వేళ గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి పెరిగిన బంగారం ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. అంతకంతకు పెరుగుతూ అందని ద్రాక్షలా మారుతోంది బంగారం. నేడు తులం గోల్డ్ ధర ఏకంగా రూ. 1200 పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగ�
బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోల్డ్ ప్రియులకు పెరుగుతున్న ధరలు ఊహించని షాక్ ఇస్తు్న్నాయి. వందలు, వేలల్లో ధరలు పెరుగుతూ పసిడి కొనాలన్న ఆలోచన కూడా రాకుండా చేస్తు్న్నాయి. కనికరమే లేకుండా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా పైకి ఎగబాకుతున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ పెరిగ
బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 28న బంగారం ధర నేలచూపులు చూసింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే.. హైదరాబాద్లో ఈరోజు బంగారం ధర రూ. 46,450 10 గ్రాముల 22 క్య�