Sikkim: తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత ఆర్మీ సైనికులు బుధవారం రక్షించారు. అధికారుల ప్రకారం, ఈ పర్యాటకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా హిమపాతం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
Sikkim: సిక్కిం రాష్ట్రానికి దెబ్బమీద దెబ్బ తగులుతూ ఉన్నాయి. వరదలతో రాష్ట్రం ఇప్పటికే అతలాకుతంల అవుతోంది. ఈ సమయంలోనే మరో విపత్తు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో మరొక సరస్సు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది.