నేడు సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.3 కోట్ల 72 లక్షల 40 వేల వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్ రూం �