India vs New Zealand: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ పోరులో టీమిండియా విజయం సాధించింది. రేపు న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పరుగులు చేయడం విశేషం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఇంత స్కోర్ చేయడం ఇదే మొదటి సారి. అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా చాలా మంచి…
Gautam Gambhir: నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. గత కొన్ని నెలల కిందట టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఓ వ్యాఖ్య చేశారు. చిన్న ఫార్మాట్లో ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ అన్నదే లేదని, ప్రత్యేకంగా మిడిల్ ఆర్డర్లో పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను పంపించాలని గంభీర్ అన్నాడు. కొన్ని మ్యాచ్లు తన ప్లాన్ వల్ల చేతిలో నుంచి జారిపోయినా, ఈ విధానాన్ని మార్చే ఆలోచన…