Stock Market : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ 19 నెలల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది.
Today (05-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ తీరు మారలేదు. రెండు కీలక సూచీలు కూడా నిన్నటిలాగే నష్టాల బాటలోనే నడిచాయి. ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ లాస్లతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో షేర్ల కొనుగోళ్లు పెరగటంతో ఇంట్రాడే నష్టాల నుంచి కాస్తయినా కోలుకోగలిగాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 60 వేల 50 పాయింట్లకు పడిపోయింది.