స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాకిచ్చింది. పలు ఛార్జీలను పెంచింది. ఈ కొత్త ఛార్జీ విద్యా సంబంధిత చెల్లింపులు, వాలెట్ లోడ్లు వంటి ఎంపిక చేసిన లావాదేవీలపై వర్తిస్తుంది. ఈ ఛార్జీ SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. Also Read:IND vs PAK: ఈ షరతుకు ఓకే అంటేనే ట్రోఫీ తిరిగి ఇస్తా.. పాక్…
క్రెడిట్ కార్డు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండడంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. మరి మీరు కూడా క్రెడిట్ కార్డును యూజ్ చేస్తున్నారా? ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేసేవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని రోజుల్లో చాలా రూల్స్ మారబోతున్నాయి. జూలై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటిలో, ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన కనీస మొత్తం (MAD) గురించి…
మీరు క్రిడెట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
SBI Cards: ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా ప్రతి ఒక్కరికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల జారీలో దేశంలోని అతి పెద్ద బ్యాంకు కూడా ఒకటి.
క్రెడిట్ కార్డుపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని మరో ఖాతాకు బదలాయించి వాడుకునేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. బయట అప్పులు తీసుకోవడం కంటే.. క్రెడిట్ కార్డుపై చెల్లించే వడ్డీ రేటు కాస్త తక్కువగానే ఉండడంతో.. చాలా మంది వివిధ యాప్ల నుంచి నెలా నెలా.. కార్డుపై లిమిట్ ఉన్నకాడికి లాగేస్తున్నారట.. అయితే, ఇప్పుడు వారికి జేబుకు చిల్లు తప్పని పరిస్థితి.. ఎందుకంటే..…